ప్రేక్షకుల్లో హీరో నాగ శౌర్యకు మంచి గుర్తింపు ఉంది. ఛలో బ్లాక్ బస్టర్ సాధించాక యూత్ లోనూ ఫాలోయింగ్ పెరిగింది. దాంతోనే టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. గీత గోవిందంతో మొదలుపెట్టి పుష్ప
ప్రేక్షకుల్లో హీరో నాగ శౌర్యకు మంచి గుర్తింపు ఉంది. ఛలో బ్లాక్ బస్టర్ సాధించాక యూత్ లోనూ ఫాలోయింగ్ పెరిగింది. దాంతోనే టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. గీత గోవిందంతో మొదలుపెట్టి పుష్ప
ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ ఫలితం తేలడానికి టైం పడుతుంది కానీ మిక్స్డ్ రెస్పాన్స్ కొనసాగడం, దురంధర్ ది రివెంజ్ ఆధిపత్యం చెలాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. హిట్టయినా కాకపోయినా పవన్ కళ్యాణ్ ఫీలయ్యేది పెద్దగా లేదు కానీ హీరోయిన్ శ్రీలీల
ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి పర్యటనలో
తన మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. శనివారం ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం.. శ్రీవారి ప్రసాదాన్ని రుచి చూశారు. ఆ తర్వాత..
రంజాన్ సందర్భంగా జైపూర్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం కనువిందు చేసింది. హిందూ–ముస్లిం ఏకతా సమితి ఆధ్వర్యంలో, ఈద్గాహ్లో నమాజ్ నిర్వహిస్తున్న ముస్లిం సోదరులపై హిందూ సమాజానికి చెందిన సభ్యులు పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్య దేశవ్యాప్తంగా
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు మంచి అవకాశమే దక్కిందా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు వారికి ఆహ్వానం అందిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ
ఎక్కడ చూసినా దురంధర్ ది రివెంజ్ గురించిన చర్చలే జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అత్యధిక శాతంలో ట్వీట్లు ఈ సినిమా గురించే ఉంటున్నాయి. కేవలం హిందీ వెర్షన్ తోనే రెండు రోజులు రాంపేజ్ ఆడిన ఈ బ్లాక్ బస్టర్ ఇవాళ్టి
సీఎం చంద్రబాబు మంత్రి విస్తరణపై తరచుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్న ప్రతిసారీ ఈ అంశంపై చర్చ నడుస్తోంది. మంత్రి వర్గ ప్రక్షాళనలో వీరిని ఇంటికి పంపిస్తారు, వారిని పంపిస్తారు అంటూ ప్రధాన మీడియాలోనూ కథనాలు
సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో మౌనంగా ఉంటూ పనులు చక్కబెట్టే మంత్రిగా నారాయణకు మంచి పేరుంది. అందుకే ఆయనకు కీలకమైన రాజధాని పనులను అప్పగించారు. ఒకవైపు పురపాలక శాఖ మంత్రిగా ఉంటూనే మరోవైపు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ అమరావతి నిర్మాణం, కాంట్రాక్ట్