In a special Ugadi announcement that has caught the attention of cinema lovers, a biopic based on the life of former MLA Gummadi Narsaiah is gearing up to go on
In a special Ugadi announcement that has caught the attention of cinema lovers, a biopic based on the life of former MLA Gummadi Narsaiah is gearing up to go on
The much-awaited action sequel Dhurandhar: The Revenge hit theatres worldwide on March 19, 2026, creating a massive buzz with record-breaking preview numbers and sharply divided reactions from audiences and critics.
Superstar Mahesh Babu has added to the growing buzz around Dhurandhar: The Revenge by sharing an enthusiastic review on social media, calling the film an “explosion executed with perfect precision.”
కొండంత ఆశలు పెట్టుకుంటే గోరంత కూడా నెరవేర్చలేకపోయిన రాజా సాబ్ చరిత్ర గతమే అయినా దానికి సంబంధించిన జ్ఞాపకాలు ప్రభాస్ అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ముఖ్యంగా ముందు రోజు రాత్రి నైజామ్ ప్రీమియర్ షోల విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా
ఒకప్పుడు చాలా వరకు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించేవాడు. కానీ ఇప్పుడు ట్రెండు మారిపోతోంది. ఒక సంగీత దర్శకుడు పాటలు అందిస్తే.. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు. బాలీవుడ్లో అయితే
కేరళం(ఇటీవలే పేరు మార్చారు).. ప్రకృతి శోయగాలకు ఆలవాలమైన దేవుని భూమిగా పేరొందిన ఇక్కడ వచ్చే ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార పర్వానికి కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్ 9వ తేదీ ఇక్కడ పోలింగ్ జరగనుంది. సో.. ఇక్కడ
గాడ్ ఆఫ్ వార్.. ఇప్పటిదాకా ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్లే తీస్తూ వచ్చిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్లో చేయాలనుకుంటున్న మైథాలజీ ఫిలిం. ఇండియన్ సినిమాలో పెద్దగా టచ్ చేయని సుబ్రహ్మణ్యస్వామి మీద ఫుల్
గత మూణ్నాలుగు నెలలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయాంశం అయిన సినిమా అంటే.. దురంధర్యే. గత ఏడాది డిసెంబరు 5న విడుదలై ఎవ్వరూ ఊహించని స్థాయి బ్లాక్ బస్టర్ అయిందీ చిత్రం. రెండు నెలల పాటు నిలకడగా వసూళ్లు సాధించి,
ఇప్పుడు చాలా మంది మూవీ లవర్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. నిజానికి దురంధర్ ది రివెంజ్ కి విపరీతమైన బజ్ ఉందని తెలిసినా దానితో క్లాష్ అయ్యి హిట్టు కొట్టాలని యష్ సంకల్పంగా పెట్టుకున్నాడని బెంగళూరు టాక్ జోరుగా నడిచింది.
ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలనే మాటే ఉండేది కాదు. ‘మనీ’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హిట్టయినా కాకపోయినా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఊపందుకున్న ట్రెండ్