The National Company Law Tribunal has green-lighted Adani Enterprises’ acquisition of Jaiprakash Associates with a deal worth Rs 14,535 crore. With this bid, Adani Enterprises emerged as the leading contender
The National Company Law Tribunal has green-lighted Adani Enterprises’ acquisition of Jaiprakash Associates with a deal worth Rs 14,535 crore. With this bid, Adani Enterprises emerged as the leading contender
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న కె. రామకృష్ణారావు పదవీ కాలం పొడిగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం
న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావరణం నేపథ్యంలో పశ్చిమాశియా నుంచి ఏకంగా 2.60 లక్షల మంది తిరిగి ఇండియాకు వచ్చారని తెలిపింది. యూఏఈలోని వివిధ
అమరావతి : ఏపీ సర్కార్ మరో కీలకమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు గాను దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించారు సీఎం
హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది ఆదిత్య ధర్ తీసిన దురంధర్ మూవీ. తాజాగా దీనికి కొనసాగింపుగా దురంధర్ ది రివెంజ్ పేరుతో కొనసాగింపుగా
బెంగళూరు : కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా నిలిచిన కేరళ క్రికెటర్ సంజు శాంసన్ సీఎస్కే తరపున ఆడడంపై స్పందించాడు. తను అద్భుతమైన ఆటగాడని,
ఎన్టీఆర్ జిల్లా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మైలవరం పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు లోక్ సభ సాక్షిగా ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో రైల్వే బడ్జెట్ పై ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ
శ్రీ సత్యసాయి జిల్లా : నేతన్నల ఆరోగ్య రక్షణకు భరోసా ఇస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీలో వారికి ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వచ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ