Author: Ai Generated Article, credits to ogrinal website

NCLT approves Adani Group ₹14,535 crore bid to acquire bankrupt Jaiprakash AssociatesNCLT approves Adani Group ₹14,535 crore bid to acquire bankrupt Jaiprakash Associates

The National Company Law Tribunal has green-lighted Adani Enterprises’ acquisition of Jaiprakash Associates with a deal worth Rs 14,535 crore. With this bid, Adani Enterprises emerged as the leading contender

సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపుసీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం

2.6 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకులు తిరిగి రాక‌2.6 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకులు తిరిగి రాక‌

న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రిత్వ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ప‌శ్చిమాశియా నుంచి ఏకంగా 2.60 ల‌క్ష‌ల మంది తిరిగి ఇండియాకు వ‌చ్చార‌ని తెలిపింది. యూఏఈలోని వివిధ

దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కం వికలాంగుల‌కు వ‌రందివ్యాంగ శ‌క్తి ప‌థ‌కం వికలాంగుల‌కు వ‌రం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క‌మైన సంక్షేమ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. రాష్ట్రంలోని దివ్యాంగుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు వారికి ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించేందుకు గాను దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కాన్ని బుధ‌వారం అధికారికంగా ప్రారంభించారు సీఎం

ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ మూవీ. తాజాగా దీనికి కొన‌సాగింపుగా దురంధ‌ర్ ది రివెంజ్ పేరుతో కొన‌సాగింపుగా

ధోనీ ప్లేస్ ను భ‌ర్తీ చేసే స‌త్తా శాంస‌న్ కు ఉందిధోనీ ప్లేస్ ను భ‌ర్తీ చేసే స‌త్తా శాంస‌న్ కు ఉంది

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ అనిల్ కుంబ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హీరోగా నిలిచిన కేర‌ళ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సీఎస్కే త‌ర‌పున ఆడ‌డంపై స్పందించాడు. త‌ను అద్భుతమైన ఆట‌గాడ‌ని,

మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమలుపై నారా లోకేష్ ఆరామ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమలుపై నారా లోకేష్ ఆరా

ఎన్టీఆర్ జిల్లా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. మైల‌వ‌రం పాఠ‌శాల‌ను ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్

తెలంగాణ‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండితెలంగాణ‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కోరారు లోక్ స‌భ సాక్షిగా ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఇదే స‌మ‌యంలో రైల్వే బడ్జెట్ పై ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీక‌ర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ

యూనివర్సల్ హెల్త్ పాలసీ’తో నేతన్నలకు భరోసాయూనివర్సల్ హెల్త్ పాలసీ’తో నేతన్నలకు భరోసా

శ్రీ సత్యసాయి జిల్లా : నేతన్నల ఆరోగ్య రక్షణకు భరోసా ఇస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీలో వారికి ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం

వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్

హైద‌రాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ