కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్ ఇండియా మూవీ కెడి డెవిల్ నుంచి ‘సర్కే చునర్ తేరి సర్కే’ అనే పాట ఒకటి విడుదల చేశారు. హిందీ
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్ ఇండియా మూవీ కెడి డెవిల్ నుంచి ‘సర్కే చునర్ తేరి సర్కే’ అనే పాట ఒకటి విడుదల చేశారు. హిందీ
‘ద హండ్రెడ్’ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ వ్యవహారంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మనం ఇచ్చే ఫీజుల ద్వారా ఆ
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో గరిష్టంగా అమలులో ఉన్న ధరలతోనే అడ్వాన్స్ బుకింగ్స్ సోమవారం రాత్రి పది గంటలకు మొదలుపెట్టేశారు. బెనిఫిట్ షోలు లేకుండా నేరుగా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సోమవారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్ అని బిల్డప్ ఇవ్వడం, హడావిడి చెయ్యడం పవన్ దగ్గర కనిపించవు. కలెక్షన్లు, రికార్డుల పిచ్చి ఉండదు. తన సినిమాలను పెద్దగా
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చట్టవిరుద్ధంగా సాగిన ఈ పార్టీలో దొరికిన వారిలో రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వాళ్ళ ఆందోళన సబబే అని చెప్పాలి. దీని వల్ల జిఓ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, ప్రమోషన్ అన్నీ ఇందులోనే అయిపోవాలి. ట్విస్ట్ ఏంటంటే ఇంకా స్పెషల్ సాంగ్ తీయలేదు. దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ల కోసం తెగ
ఏపీ రాజధాని అమరావతికి విగ్రహ శోభ వచ్చింది. ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే అమరావతిలో తొలి విగ్రహం.. కాగా, ఇప్పుడు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి
నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా జరిగిన ఈవెంట్లో పవన్ చాలా కూల్ గా కనిపించాడు.