మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కాలేదు. మెగా 158 నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ మీద రకరకాలా పుకార్లు వ్యాప్తి చెందుతున్న
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కాలేదు. మెగా 158 నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ మీద రకరకాలా పుకార్లు వ్యాప్తి చెందుతున్న
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ విధ్వంసకర పాలనతో బెంబేలెత్తిన ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఫంకీ డిజాస్టర్ గురించి స్పందిస్తూ ఆ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, లాంగ్ రన్
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా థియేటర్ లెక్కల్లో అద్భుతాలు చేయలేదన్నది వాస్తవం. ఇదే నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సైతం ఇదే సమస్యతో ఒరిజినల్
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో శనివారం రాత్రి జరిగింది. త్యాగరాజ వీధికి చెందిన
గత ఏడాది విడుదలైన ‘తెలుసు కదా’ అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ ఏజ్ కాన్సెప్ట్ తో దర్శకురాలు నీరజ కోన ఏదో కరణ్ జోహార్ తరహాలో రిలేషన్ షిప్ మీద కొత్తగా చెప్పే
మంత్రి లోకేష్ చెప్పిన మాటలను ఎమ్మెల్యేలు తు.చ. తప్పకుండా చేస్తున్నారనడానికి శనివారం రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలే ఉదాహరణ. వాస్తవానికి గతంలోనూ నారా లోకేష్ చెప్పిన అనేక విషయాల్లో కొందరు ఎమ్మెల్యేలు ముందుండి పనిచేశారు. తాజాగా ఉమ్మడి కృష్నాజిల్లాలోని ఓ పాఠశాలలో
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా వినరు.. అనే పేరుబడ్డ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు చెప్పింది మాత్రం ఆయన తలకెక్కించుకుంటారా? అనేది చూడాలి. అయితే..నిత్యం రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు
గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై జనసేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్యక్రమాల జోరు పెంచడంతోపాటు.. వ్యక్తిగతంగా కూడా వారికి చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ
బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కూడా పాల్గొన్న