The documentary UNITY – The Man of Social Justice has received the prestigious Best Documentary award at the 2025 Gaddar Film Awards, bringing recognition to filmmaker Vijay Kumar Badugu for
The documentary UNITY – The Man of Social Justice has received the prestigious Best Documentary award at the 2025 Gaddar Film Awards, bringing recognition to filmmaker Vijay Kumar Badugu for
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈ అమ్మాయి కొన్ని రోజుల్లోనే సెలబ్రెటీ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీ సినిమా అవకాశాలు సైతం అందుకుంది. మోడల్గానూ మారింది.
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో అవిశ్వాసం ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చింది. తాజాగా లోక్సభ స్పీకర్పైనా అవిశ్వాసం ప్రవేశ పెట్టారు. అవి వీగిపోయి ఉండొచ్చు. కానీ, ఆయా
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు సినిమాల అనుభవంతో నాగ్ అశ్విన్ ఆ చిత్రాన్ని ఎవ్వరూ ఊహించనంత గ్రాండ్గా, ఒక విజువల్ వండర్గా తీర్చిదిద్దాడు. పురాణాలను భవిష్యత్తుకు
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే.. ఔననే అంటున్నారు అమెరికా జాతీయ భద్రతాధికారులు. అంతేకాదు.. అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా ఇదే వ్యాఖ్య చేయడం గమనార్హం.
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో అసంతృప్తి కలిగిస్తోంది. ఎందుకంటే పెద్ద తెరమీద తమకు ఇష్టమైన నటీనటులను, కంటెంట్ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ అక్షరాల్లో స్క్రీన్
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల కోసం కొత్తగా 3సీ ఫార్ములాను తీసుకువచ్చారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడంలో చంద్రబాబు ముందుంటారు. ఈ క్రమంలోనే
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే’ పాట వచ్చినప్పుడు పాజిటివిటీ కంటే ఎక్కువ నెగటివ్ రెస్పాన్స్ కనిపించింది. సోషల్ మీడియా అభిమానులు అంతగా సంతృప్తి చెందలేదని ట్వీట్స్ చూస్తే అర్థమైపోయింది. గబ్బర్
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా, సాయంత్రం అల్లు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోకాపేట్ లోని మల్టీప్లెక్స్ ని ఆయన చేతుల మీదుగానే
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని మించిన వేడుక ఉండదు అనడంలో మరో మాట లేదు. మధ్య తరగతి జనాలే తమ స్థాయికి మించి, ఎంతో ఘనంగా