Uttar Pradesh’s state cabinet approved a new policy for affordable housing under Pradhan Mantri Awas Yojana-Urban 2.0, offering financial aid to middle and economically weaker sections. Developers will receive exemptions,
Uttar Pradesh’s state cabinet approved a new policy for affordable housing under Pradhan Mantri Awas Yojana-Urban 2.0, offering financial aid to middle and economically weaker sections. Developers will receive exemptions,
Uttar Pradesh’s Cabinet has approved mandatory checks of property ownership details before registration to prevent the sale of fake or disputed land. New rules will empower sub-registrars to refuse registration
న్యూఢిల్లీ : భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలవడం పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. తను జాతీయ మీడియా ఏఎన్ఐతో చిట్ చాట్ చేస్తూ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రశంసలు
అమరావతి : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి
అమరావతి : ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు
ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచిన అనంతరం స్పందించాడు. ఆయన ప్రత్యేకించి ఇండియా గెలుపొందడంలో, కప్ కైవసం చేసుకోవడంలో కేరళ
ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన స్వంత స్థలం ముంబైకి చేరుకున్నాడు. ఈ సందర్బంగా గ్రాండ్ వెల్ కం లభించింది. రాష్ట్ర సర్కార్ తరపున తనకు ఘనంగా
హైదరాబాద్ : రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. యువతకు వివిధ అంశాలపై నైపుణ్యాలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలోని ఆయన ఛాంబర్లో నిర్వహించిన బడ్జెట్ ప్రిపరేటరీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్ వివక్ష ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ
హైదరాబాద్ : అడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ జనం పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.