అమరావతి : మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు ‘హనుమాన్’ ఫౌండేషన్ పని చేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటు వన్యప్రాణులు, ఇటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ ఫౌండేషన్ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. మంగళవారం హనుమాన్