హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇతర ఛానల్స్ లో వచ్చిన కథనాలపై స్పందించిన సర్కార్ సిట్ ను ఏర్పాటు చేయడాన్ని తప్పు
Category Added in a WPeMatico Campaign
హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇతర ఛానల్స్ లో వచ్చిన కథనాలపై స్పందించిన సర్కార్ సిట్ ను ఏర్పాటు చేయడాన్ని తప్పు
న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఏడాది జరిగే శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ, ఇతర పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి విజయం సాధించక తప్పదని
పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : సంక్రాంతి పండుగ రోజైనా జగన్ రెడ్డికి బుద్ది రావాలని తాను కోరుకుంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు
చెన్నై : తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు తళపతి విజయ్ పై కామెంట్స్ చేసేందుకు తనకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేరళ : శబరిమలలో మకర జ్యోతి బుధవారం సాయంత్రం 6.45 గంటలకు మకర జ్యోతి దర్శన ఇచ్చింది. వేలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వస్తోంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు.
హైదరాబాద్ : మరోసారి కలిసి సినిమా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు పీపుల్స్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్. ఆయన తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ తీశారు. అది సంక్రాంతి
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్బంగా ఆకాష్, భైరవి అర్ద్యా కలిసి నటించిన చిత్రం కొత్త మలుపు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో బుధవారం మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తుండడం
మహబూబ్ నగర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత పై ఆసక్తికర
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగల్ పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పొంగల్ ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందని అన్నారు. తనకు
బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్, ఇండియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో సంచలన ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వచ్చే ఫిబ్రవరి నెలలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20