తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవలే లడ్డూ కల్లీ
Category Added in a WPeMatico Campaign
తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవలే లడ్డూ కల్లీ
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి . గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రు
న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబరం అరెస్ట్ కాక తప్పదా. ఆ దిశగా ఈడీ రంగంలోకి దిగింది. ఎయిర్సెల్ మాక్సిస్ డీల్లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న
అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు
హైదరాబాద్ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సివిల్స్ పరీక్షలతో పాటు గ్రూప్ –1,
చెన్నై : చావో రేవో తేల్చు కోవాల్సిన సమయంలో సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు భారీ స్కోరు సాధించింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 కింద జింబాబ్వేతో జరిగిన పోరులో ఆకాశమే హద్దుగా
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరంగా మరింత పట్టు సాధించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎడా పెడా ఏఐఎస్ లకు స్థాన చలనం కలిగింది. 1995 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ ను
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం శాసన సభ వేదికగా ఆయన ప్రసంగించారు. సాగు నీటి రంగంపై ప్రసంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం
అమరావతి : ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ
చెన్నై : ఐసీసీ టోర్నమెంట్ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్ రేపు జరగనుంది. ఇప్పటికే భారత్, జింబాబ్వే జట్లు ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ఇప్పటికే తీవ్ర నిరాశకు గురి చేశారు అభిషేక్ శర్మ, ఇతర