హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సమస్యపై ఎలాంటి సమాచారం లేదన్నారు. పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్
Category Added in a WPeMatico Campaign
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సమస్యపై ఎలాంటి సమాచారం లేదన్నారు. పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్
బెంగళూరు : ఎవరీ గీతూ మోహన్ దాస్ అనుకున్నారా. తను ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది. దీనికి కారణం తను పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ తో మూవీ తీస్తోంది. ఆ
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి పండుగ సందర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ ఉన్న వారంతా జర్నీ చేస్తారు. ఇప్పటికే ఆర్టీసీ సంస్థ భారీ ఎత్తున బస్సులను ఏర్పాటు చేసింది. అయితే
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తాను ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చూస్తానని అన్నారు. శనివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా
ముంబై : వరల్డ్ టాప్ క్లాస్ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు అరుదైన ఛాన్స్ లభించింది. తాజాగా ప్రముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీలక ప్రకటన చేసింది. తనను తమ కంపెనీకి బ్రాండ్
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మహమ్మద్ అజారుద్దీన్ కు ఉన్నట్టుండి కొత్త ఏడాది కలిసి వచ్చింది. ఆయన గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున
అమరావతి : తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు , మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో మకాం వేసిన జగన్ అక్కడి నుంచే
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గనియా అధికారులను
అమరావతి : కొత్త సాంకేతికతతో రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ
ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామన్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది లోపు ఏ ఒక్క మావోయిస్టు ఇండియాలో ఉండరని ప్రకటించారు. ఇందు కోసం భారతీయ బలగాలు