చెన్నై : తమిళనాడులో క్రికెట్ ఫీవర్ అలుముకుంది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండగా సూపర్ -8లో భాగంగా భారత జట్టు జింబాబ్వేతో
Category Added in a WPeMatico Campaign
చెన్నై : తమిళనాడులో క్రికెట్ ఫీవర్ అలుముకుంది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండగా సూపర్ -8లో భాగంగా భారత జట్టు జింబాబ్వేతో
తిరుమల : తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు
తమిళనాడు : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. మార్చి 1వ తేదీన అధికారికంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని ఫిబ్రవరి 28వ తేదీన రాత్రికి చెన్నైకి చేరుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన
కోల్ కతా : ఐసీసీ టోర్నీలో భాగంగా కీలకమైన మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జట్టు ఒకవేళ సెమీ ఫైనల్ లేదా ఫైనల్ కు చేరుకుంటే కచ్చితంగా ఇండియాలోని కోల్ కతా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్
ముంబై : ఐసీసీ టి20 టోర్నమెంట్ లో ఊహంచని రీతిలో బిగ్ షాక్ తగిలింది దక్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా అసలైన కీలక మ్యాచ్ ఈనెల 26న గురువారం జరగనుంది. విచిత్రం ఏమిటంటే ఈ
న్యూఢిల్లీ : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) డైరెక్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రయాగ్ రాజ్ ప్రోటోకాల్ వివాదం పై రాద్దాంతం చోటు చేసుకుంది. ఈమేరకు కేంద్ర సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే
ముంబై : అందరి కళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కారణం భారత జట్టు ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవరేట్ గా ఉన్నప్పటికీ టీమిండియా ఆశించిన మేర
అమరావతి : ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బహుళార్థ సాధక సౌకర్య
ఉత్తరప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 33 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా వీడియోలు తీయడం, ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు మాజీ ఇంజనీర్ దంపతులు. ఇందుకు సంబంధించి కేసు నమోదైంది.
గుజరాత్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇంకా