న్యూఢిల్లీ : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హబ్ చరిత్ర సృష్టించిందన్నారు. ఏకంగా 15 బిలియన్లను పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ
Category Added in a WPeMatico Campaign
న్యూఢిల్లీ : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హబ్ చరిత్ర సృష్టించిందన్నారు. ఏకంగా 15 బిలియన్లను పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ
న్యూఢిల్లీ : పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,
అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎస్ ఆదేశాల మేరకు గురువారం రూ. 5.80
ముంబై : తన భర్త, దివంగత మరాఠా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బాటలో నడిచారని అన్నారు భార్య, ఉప ముఖ్యమం్తరి సునేత్ర పవార్. గురువారం ఛత్రపతి జయంతి సందర్బంగా శివనేరి కోటలో ఏర్పాటు చేసిన
ఢిల్లీ : తమిళనాడు సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తనపై అన్నాడీఎంకే దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పును భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసింది.
ఇరాన్ : మరో యుద్దానికి తెర తీయనున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయన గత కొంత కాలంగా పలు దేశాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్యన ఇండియాను బెదిరించారు. రష్యాతో సంబంధం తెంచు కోవాలని ఒత్తిడి చేశాడు.
ముంబై : ప్రస్తుతం భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో వరుసగా విజయాలు సాధించినా ఆ జట్టును, మేనేజ్ మెంట్ ను ప్రధాన సమస్య వెంటాడుతూనే ఉంది. పనిగట్టుకుని స్టార్ ప్లేయర్లు శాంసన్, అభిషేక్ శర్మలను ప్రమోట్ చేశారు
కర్నూలు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి లభ్యమవుతోందని, యువత వాటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కంట్రోల్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలకమైన పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పాలనా పరంగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో 10 ఏళ్లపాటు ఏలిన కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన