అమరావతి : రాష్ట్రంలో చేపట్టిన గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . అమరావతి లోని వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాకులో కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా అటవీ శాఖ
Category Added in a WPeMatico Campaign
అమరావతి : రాష్ట్రంలో చేపట్టిన గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . అమరావతి లోని వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాకులో కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా అటవీ శాఖ
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన చెందారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాకంపై
ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్రమణలు తొలగించాలని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్పగించాలని సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం
కోల్ కతా : బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలనంగా మారాడు. తనను ఐపీఎల్ వేలం పాటలో భారీ ధరకు కొనుగోలు చేసింది కేకేఆర్ యాజమాన్యం. తాజాగా భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ సంచలన నిర్ణయం
హైదరాబాద్ : నటి పూనమ్ కౌర్ నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. నిన్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఏకి పారేసిన నటి తాజాగా తనకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, అమెథీ ఎంపీ
హైదరాబాద్ : అఖిల్ అక్కినేని చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం లెనిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది. తాజాగా సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రాణం పెట్టి
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వచ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల
ముంబై : స్వదేశంలో న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ ఆడనుంది భారత జట్టు. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. దేశీవాళి
తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతి కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని
హైదరాబాద్ : ఓ వైపు అధికారాన్ని కోల్పోయినా బలమైన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తమ వాణిని వినిపిస్తూ వస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు కంట్లో నలుసు లాగా తయారైంది తన స్వంత, ముద్దుల