ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన చిత్రం ధురంధర్. పాకిస్తాన్ లో ఇండియన్ ఆఫీసర్ గూఢచారిగా వ్యవహరించిన కథనం ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆదరణ చూరగొంది. ఏకంగా రూ. 1000
Category Added in a WPeMatico Campaign
ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన చిత్రం ధురంధర్. పాకిస్తాన్ లో ఇండియన్ ఆఫీసర్ గూఢచారిగా వ్యవహరించిన కథనం ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆదరణ చూరగొంది. ఏకంగా రూ. 1000
అమరావతి : ఏపీ రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ మేరకు సానుకూలమైన వాతావరణం కల్పించడంతో విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా దావోస్ లో
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కావాలని తమను ఇబ్బంది పెట్టే పోలీసు ఉన్నతాధికారులపై భగ్గుమన్నారు. వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరోజు మీరు ఎక్కడున్నా, ఏ మూల
హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక రకంగా ఆయన చేసిన
హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలోని సర్వే నంబరు 66 లో ఉన్న 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమేనంటూ హైడ్రా స్పష్టం చేసింది. జిల్లా సర్వే అధికారి చాలా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణ దాన ట్రస్టుకు రూ. 2.50 కోట్లు విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ విరాళాన్ని
హైదరాబాద్ : మన శంకర వర ప్రసాద్ మూవీ నిర్మాత, చిరంజీవి ముద్దుల కూతురు సుస్మిత కొణిదల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సోదరుడు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ డ్రెస్సింగ్ గురించి స్పందించింది. రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి
అమరావతి : రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియోను అనుసరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,579
విజయవాడ : టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. అందుకే జనం ఛీ కొట్టారని,
తిరుమల : శ్రీవారి ఆలయంలో ఈనెల 25న రథ సప్తమి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు,