హైదరాబాద్ : వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో జరగిన బయోఏషియా-2026 సదస్సు ను ప్రారంభించి ప్రసంగించారు. జీవవిజ్ఞాన రంగానికి చెందిన