అమరావతి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర , సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోమవారం ఏపీని దర్శించారు బిల్ గేట్స్. తనకు గ్రాండ్ వెల్ కం లభించింది.
Category Added in a WPeMatico Campaign
అమరావతి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర , సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోమవారం ఏపీని దర్శించారు బిల్ గేట్స్. తనకు గ్రాండ్ వెల్ కం లభించింది.
తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.
తిరుమల : తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సోమవారం మే నెల దర్శనం కోటాకు సంబందించి వెల్లడించింది. 2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. మత్స్య విశ్వ విద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య ఆక్వా సాగు రంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో ఆర్ఎస్కే లకు సాంకేతిక సాయం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. తాజా బడ్జెట్ లో పశు పోషణకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు /
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్కు
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో (PACS) 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో వ-PACS గా మార్పు చెందాయన్నారు. ఇవి డిజిటల్ విధానంలో
శ్రీలంక : కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కీలకమైన దాయాదుల పోరులో చిట్ట చివరకు భారత కుర్రాళ్లు సత్తా చుట్టారు. సూర్య భాయ్ కెప్టెన్సీలో విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది టీమిండియా. ఐసీసీ టి20 వరల్డ్ కప్ మెగా
శ్రీలంక : అసలైన పోరాటానికి వేదిక కానుంది శ్రీలంక దేశ రాజధాని కొలంబో నగరం. ఇప్పటికే కోట్లాది మంది దాయాదుల మధ్య జరిగే కీలకమైన మ్యాచ్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. తటస్థ వేదికగా దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో
హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భర్త మహాశయులుకు విజ్ఞప్తి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి.