ఖమ్మం జిల్లా : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మధిరను రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా సంకల్పం అని ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు కాదు, అభివృద్ధే మా