జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీజేపీకు డిపాజిట్ కూడా రాలేదని… ‘ఆర్ఎస్ బ్రదర్స్’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు