అమరావతి : మోదీ సర్కార్ నిర్వాకంపై , అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శనివారం
Category Added in a WPeMatico Campaign
అమరావతి : మోదీ సర్కార్ నిర్వాకంపై , అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శనివారం
అమరావతి : లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీశైలం పుణ్యక్షేత్రం. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి పర్వదినం ఘనంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి
తిరుమల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో
తిరుపతి : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మారబోతోందని అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇకపై క్వాంటం వేగంతో
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని , ఆయన లేకుండా రాష్ట్రాన్ని ఊహించ లేమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఆనవాళ్లు చెరిపి వేయాలని చూస్తున్నాడని, కానీ ఆయన ఆటలు సాగవన్నారు.
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గం.ల నుండి అర్థరాత్రి 12
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సిజేరియన్ల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్ సభ సాక్షిగా. ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ కేవలం కాసులను కొల్లగొట్టడమే ప్రధానంగా పెద్ద ఎత్తున
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పవర్ లోకి వచ్చాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. పూర్తి పారదర్శకతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామన్నారు. భవిష్యత్
హరారే : అండర్ -19 భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వే లోని హరారే వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును మట్టి కరిపించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది.
న్యూఢిల్లీ : వివాదాస్పద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కు ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం