అమరావతి : కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీలోని మచిలీపట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఈ
Category Added in a WPeMatico Campaign
అమరావతి : కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీలోని మచిలీపట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఈ
తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు 7వ తేదీ శనివారం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది జన సురాజ్ పార్టీ చీఫ్, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషర్ కు. శుక్రవారం ఆయన గత ఏడాది బీహార్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పెద్ద
హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, లవ్లీ బ్యూటీ నయన తార, టీవీకే గణేష్ కలిసి నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చింది.
శ్రీలంక : భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ 2026 ను నిర్వహిస్తోంది. ఇప్పటికే భారత దేశంలో భద్రతా కారణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడలేమంటూ పేర్కొన్నాయి. ఈ
దుబాయ్ : భారత దేశానికి చెందిన రూబుల్ నాగి సంచలనంగా మారారు. తను దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమమైన ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భారతీయ
చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. శుక్రవారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఆయనకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అమరావతి : రాష్ట్రంలో పారే నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి..డయాఫ్రామ్ వాల్ ను నీట ముంచేశారని ఆరోపించారు.
అమరావతి : పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాటి జగన్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు. దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు . 2019
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా