తిరుపతి : తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం సమీక్ష చేపట్టారు. నగర కమిషనర్ మౌర్య ,
Category Added in a WPeMatico Campaign
తిరుపతి : తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం సమీక్ష చేపట్టారు. నగర కమిషనర్ మౌర్య ,
హైదరాబాద్ : బరా బర్ ప్రేమిస్తా మూవీ సందర్బంగా నిర్వహించిన ఈవెంట్ లో సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ పాల్గొన్నాడు. తను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్నది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం
పాకిస్తాన్ : భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. ఈనెల 7 నుంచి వార్మప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ తరుణంలో తాము టీమిండియాతో
హైదరాబాద్ : మిర్యాలగూడ వేదికగా జరగిన బహిరంగ సభలో తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గరువారం కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్
అనంతపురం జిల్లా : సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రాష్ట్రంలో నీటి ప్రాజక్టులకు భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సమీపంలోని 8వ డిస్ట్రిబ్యూటరీ
చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులతో అలరారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఈనెలలో శివ రాత్రి పర్వదినం జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన స్థలాలలో ఆక్రమణలకు పాల్పడడమే కాకుండా బహుళ అంతస్తులు నిర్మించడంపై ఫోకస్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్లు సృష్టించారు కబ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్తో
హైదరాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ న్యాయ బద్ధంగా పని చేయడం లేదని
కరీంనగర్ జిల్లా : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ వల్లనే ఇవాళ మున్సిపాలిటీలు ప్రగతి పథంలో దూసుకు వెళుతున్నాయని అన్నారు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా కరీంనగర్ జిల్లాలో
ముంబై : భారత క్రికెట్ పేసర్ సందీప్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రశంసలు కురిపించాడు. అందరూ తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని