హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో విజయవంతమైన పరుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో నటించారు. ఈ ఇద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ
Category Added in a WPeMatico Campaign
హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో విజయవంతమైన పరుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో నటించారు. ఈ ఇద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ
న్యూఢిల్లీ : బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంతో తాము ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్రకటించడంపై స్పందించారు. దీంతో ఐసీసీ వేటు వేసేందుకు
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను
ముంబై : ఇండియాకు చెందిన అత్యంత జనాదరణ పొందిన జర్నలిస్టు పాల్కీ శర్మ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు . తాను ఫస్ట్ పోస్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా
విజయవాడ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్ రెడ్డిని ఏకి పారేశారు. కుట్ర పూరితంగా వ్యవహరించి ఆనాడు అక్రమంగా బనాయించిన ఏపి స్కిల్ స్కాం కేసు పూర్తిగా వీగి పోయిందన్నారు. స్కిల్
విజయవాడ : ఏపీకి కేంద్ర బడ్జెట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-27 పై స్పందించారు.
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం తను నివాసం ఉంటున్న నందినగర్ కు భారీ భద్రత మధ్య చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున
కేరళ : తమ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పూర్ పర్ ఫార్మెన్స్ పై స్పందించారు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20
హైదరాబాద్ : అద్భుతమైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు కేరళకు చెందిన సంజూ శాంసన్. దేశీవాళి క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. కానీ అసలైన మ్యాచ్ లలో ఆడకుండానే చేతులెత్తేశాడు. లేక లేక అద్భుతమైన అవకాశం వచ్చింది. తను భారత