అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-2027 ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్
Category Added in a WPeMatico Campaign
అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-2027 ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్
హైదరాబాద్ : స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇవాళ కన్నుమూశారు. ఆమె మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల
అమరావతి : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ నైపుణ్యాభివృద్దికి సంబంధించిన స్కాంలో ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ లో ఆదివారం దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కీలక రంగాలకు వెసులుబాటు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి రానుందని ప్రకటించారు. ప్రాధాన్యతా
అమరావతి : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్నట్టుండి ఆయనను బదిలీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా
కాకినాడ రూరల్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త
అనంతపురం జిల్లా : రాజకీయ విమర్శల పేరుతో హద్దులు దాటితే, అంబటి రాంబాబుకు చట్టపరమైన గట్టి సమాధానం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ
విజయవాడ : టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదన్న వైఎస్సార్సీపీ వాదనలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిపై
శ్రీసత్యసాయి జిల్లా : జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ఆయన్ను ప్రజలెప్పుడూ నమ్మరని, వైసీపీకి ఎప్పుడో పాడి
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలనంగా మారారు. తన వయసు 75 ఏళ్లు. కానీ ఆయన ఇప్పటికీ చలాకీగా ఉంటారు. నిత్యం పనిలో నిమగ్నమై ఉంటారు. అంతే కాదు ముఖ్యమంత్రిగా పాలనా పరంగా నిత్యం చైతన్యవంతంగా