అమరావతి : ఏపీలో తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పేదలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగలపూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా
Category Added in a WPeMatico Campaign
అమరావతి : ఏపీలో తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పేదలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగలపూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో కీలకమైన నటుడిగా ఉన్నారు దళపతి విజయ్. తను ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాజకీయాలలోకి వస్తున్నట్లు వెల్లడించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని, ఏ ఒక్క సీటు కోల్పోకూడదని స్పష్టం
సెరియా : ప్రపంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపులర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జకోవిచ్. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మరో రికార్డ్ కు చేరువలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్
హైదరాబాద్ : తెలంగాణ మట్టిలో మొలకెత్తిన గొంతుక, ప్రజా స్వరపేటిక గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ జయంతి ఇవాళ. ఆయన మన మధ్య లేరు. కానీ తను పాడిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. మనల్ని గాయపరుస్తూనే ఉంటాయి. చని
కాకినాడ: అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా ఉంచాలన్నదే మా లక్ష్యం. అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా
హైదరాబాద్ : ప్రిన్స్ మహేష్ బాబు, అందాల తార ప్రియాంక చోప్రా కీ రోల్స్ పోషించిన చిత్రం వారణాసి. దీనికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో దీనిని తెరకెక్కించాడు. ఇప్పటికే వారణాసి
హైదరాబాద్ : టిజీ విశ్వ ప్రసాద్, కీర్తి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. దీనికి దర్శకత్వం వహించాడు మారుతి. అయితే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతి పండుగ సందర్బంగా. పాన్ ఇండియా స్థాయిలో తీసినా ఆశించినంత
న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కోట్లాది మంది బాలికలు, యువతులు, మహిళలు ప్రతి నెలా మెన్సస్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ప్రత్యేకించి బాలికల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రత్యేకించి నెల నెలా