విజయవాడ : దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామకృష్ణ మిషన్ ఎనలేని కృషి చేస్తూ వస్తోంది. ఇందులో మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస
Category Added in a WPeMatico Campaign
విజయవాడ : దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామకృష్ణ మిషన్ ఎనలేని కృషి చేస్తూ వస్తోంది. ఇందులో మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
ఏలూరు జిల్లా : కోకో సాగు ద్వారా రైతన్నలకు అత్యధిక ఆదాయం లభిస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శుక్రవారం ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు అచ్చెన్నాయుడు. కోకో సాగు రైతులకు
గుంటూరు జిల్లా : ఎన్నారైలు సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో
అమెరికా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అమెరికా లోని ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కోర్సులో జాయిన్ అయ్యారు. అంతకు ముందు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రత్యేక
మంగళగిరి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టౌన్, వార్డు, మండల స్థాయి
హైదరాబాద్ : ఘనమైన చరిత్ర కలిగిన ఓరుగల్లు చిరకాల వాంఛ తీరనుంది. త్వరలోనే ఎయిర్ పోర్టు రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి కోసం భూమిని అప్పగించే కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు,
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది.
లాహోర్ : ఫిబ్రవరి నెలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భారత్, శ్రీలంక దేశాలు. ఈ సందర్బంగా భారత్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ
ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆ ప్రాంగణమంతా సముద్రాన్నితలపింప చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా గురువారం కేంద్ర గనుల శాఖ