విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు , మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. విజయవాడలో షర్మిలా రెడ్డి
Category Added in a WPeMatico Campaign
విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు , మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. విజయవాడలో షర్మిలా రెడ్డి
విశాఖపట్నం జిల్లా : అనకాపల్లి ఉత్సవ్ థీమ్ సాంగ్ ను ఆవిష్కరించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో అనకాపల్లి ఉత్సవ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా
విశాఖపట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల గురువారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో షోరూం యజమానులు సరైన భద్రతా చర్యలు చేపట్టడం లేదు. దీనిపై సీరియస్ గా స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ మేరకు గురువారం ఆయన స్వయంగా
న్యూఢిల్లీ : వైసీపీ ఎంపీ గురుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో జరిగిన ఓఎన్జీసీ చమురు బావి పేలుడు ఘటనపై పార్లమెంట్లో ప్రశ్నను లేవనెత్తారు. ఏపీలోని మోరి5 క్షేత్రంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించిన పనుల సమయంలో గ్యాస్
పాకిస్తాన్ :ప్రముఖ పాకిస్తాన్ సింగర్ అద్నాన్ సమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా గురువారం స్పందించాడు. పదహారు సంవత్సరాల క్రితం నా ప్రియమైన రోయా నాకు ‘అవును’ అని చెప్పింది. ఆ క్షణం నుండే నా జీవితం
తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. తిరుమలలో జరిగే
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్కు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మహారాష్ట్రలో చోటు చేసుకున్న విమానం కూలి పోయిన ఘటనలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరికొందరు దుర్మరణం చెందడం
అమరావతి : నారా లోకేష్ యువ గళం చేపట్టి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో