అహ్మదాబాద్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన కీలక పోరులో భారత్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటింది. ఈ టోర్నీ లో మరోసారి
Category Added in a WPeMatico Campaign
అహ్మదాబాద్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన కీలక పోరులో భారత్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటింది. ఈ టోర్నీ లో మరోసారి
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. రికార్డ్ బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి
హైదరాబాద్ : చారిత్రక బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్దమైంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర ప్రజలకు ఇక నుంచి రానుందని ప్రకటించారు. చెరువు సుందరంగా తయారవ్వడం పట్ల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆనందం
అమరావతి : సృష్టికి మూలం మహిళలేనని, కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలు అని కొనియాడారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం అమరావతి పరేడ్ గ్రౌండ్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడికి వచ్చిన మహిళలను
అమరావతి : ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేసే అబద్దాలను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఆదివారం మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
అమరావతి : మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనేది ఆర్యోక్తి అని, ఎక్కడైతే
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన
హైదరాబాద్ : సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, కేసుల నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బాధ్యతగానూ భావించాలని సూచించారు. ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురి
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని అన్నారు. ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి,
హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నెలాఖరు లోగా లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా