విజయవాడ : జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల ఆయన అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బాధితురాలు ధైర్యంగా
Category Added in a WPeMatico Campaign
విజయవాడ : జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల ఆయన అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బాధితురాలు ధైర్యంగా
హైదరాబాద్ : లా అండ్ ఆర్డర్ ను కాపాడడంలో పోలీసులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఆయన అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించారు. సాంకేతికత వినియోగంలో నగర పోలీసులు
తిరుపతి : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 05న కోయిల్ ఆళ్వార్
తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రథ సప్తమి గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మ వారి
విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని, ప్రజా పాలనకు మంగళం పాడారంటూ మండిపడ్డారు. సింగరేణి స్కాంలో సీఎం కీలక పాత్ర ఉందని,
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆక్రమణదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎంతటి స్థానంలో ఉన్నా చెరువులను ఆక్రమించు కోవాలని చూస్తే తాట తీస్తామన్నారు. రామచంద్రాపురం చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రకటించిన మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. అధికారికంగా సర్కార్ ధ్రువీకరించింది. రాష్ట్రంలోని
గుంటూరు జిల్లా : ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంటేనే కార్యకర్తలు అని, వారు లేక పోతే పార్టీ మనుగడ సాధించడం అత్యంత కష్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి
ముంబై : హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చినా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ వరుసగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్