అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని
Category Added in a WPeMatico Campaign
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ప్రసంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ప్రెన్యూయర్ విధానంపై చర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటించింది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ఏడాది క్రితం దివ్యా నగర్ లే ఔట్లో అడ్డుగోడలను తొలగించిన హైడ్రా మళ్లీ అక్కడే
తిరుపతి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా
అమరావతి : నేతన్నలకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు
విజయవాడ : ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా సర్వే చేసిన భూముల వివరాలను ఆన్ లైన్
అమరావతి : ఆర్థిక వ్యవస్థకు పశు సంవర్ధక రంగం ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర పశు, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సోమవారం విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై , ఆ పార్టీ తరపున ఎన్నికైన శాసన మండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేసి సంచలనంగా మారిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు
విజయవాడ : ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆరోగ్య రంగానికి సంబంధించి అవేర్ సేవలను వాడుకుంటామని తెలిపారు. వ్యాధుల నిఘాను మరింత బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్ర ఆరోగ్య