హైదరాబాద్ : దర్శకుడు మారుతి సీరియస్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ , మాళవిక మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ , సంజయ్ దత్ తో కలిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్
Category Added in a WPeMatico Campaign
హైదరాబాద్ : దర్శకుడు మారుతి సీరియస్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ , మాళవిక మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ , సంజయ్ దత్ తో కలిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్
హైదరాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. పలు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగాస్టార్
చిత్తూరు జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు లభించింది. ఆయనపై మోపిన అభియోగం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో గతంలో 50 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆ
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివ ధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షిస్తారని తెలిపారు. మంగళవారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్
హైదరాబాద్ : కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మాస్ మహారాజా రవితేజతో పాటు అందాల ముద్దుగుమ్మలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్ , సత్య, వెన్నెల కిషోర్
హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఎవరైనా సరే చైనాకు చెందిన మాంజాలను వాడితే, లేదా ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. #SayNoToChineseManja
విజయవాడ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. గత జగన్ రెడ్డి సర్కార్ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో భారీ స్కాం జరిగిందని సిట్ కేసు టేకోవర్ చేసింది. ఈమేరకు చంద్రబాబు నాయుడును
హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, లవ్లీ బ్యూటీ నయనతార , టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. పాజిటివ్
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని , రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతీ లేకుండా పోయిందన్నారు. పండుగల
వడోదర : కీవీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది. మరోసారి సత్తా చాటాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వయసులో 91 బంతుల్లో 93 రన్స్ చేశాడు. మ్యాచ్ విజయంలో కీలక