Yash Raj Films’ Mardaani 3 has emerged as a strong box office success, crossing a significant milestone by collecting over ₹50 crore nett in India and ₹75 crore worldwide within
Yash Raj Films’ Mardaani 3 has emerged as a strong box office success, crossing a significant milestone by collecting over ₹50 crore nett in India and ₹75 crore worldwide within
“ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం పోతది.. పార్టీకి ఏం నష్టం వస్తది. అందుకే తేల్చుకునేటందుకు వచ్చా“ అంటూ.. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చడీచప్పుడు
కొత్త ఏడాది జనవరి నెల ఘనంగా ప్రారంభమయ్యింది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ చేస్తే సంక్రాంతి పండక్కు థియేటర్లు పండగ చేసుకున్నాయి. విపరీతమైన నష్టాలు తెచ్చింది ఏదీ లేకపోవడం పెద్ద ఊరట కలిగించింది. ఇదే
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సమకాలీకుల్లాగా వేగంగా సినిమాలు చేయడం లేదు. వ్యక్తిగత కారణాలు, వ్యాపారాలు కారణాలు ఏమైనా ఆయన్ని రెగ్యులర్ గా స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్న మంచు అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. గత పదేళ్ల కాలంలో కొన్నింటిలో
చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగిన ఈ విస్ఫోటనంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు వార్తలు
వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో నాయకులు పుంజుకోవడం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి కనిపించకపోవడం.. కనీసం తమ వాదనను వినిపించుకునే
కేసుల మీద కేసులు ఎదురుకుని చివరి నిమిషం దాకా వాయిదాలకు లోనైన బాలీవుడ్ మూవీ ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ నిన్న సాయంత్రం నుంచే షోలు మొదలుపెట్టేసింది. కేరళ కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో అప్పటికప్పుడు థియేటర్లు ఆటలు
ఏపీ సీఎం చంద్రబాబ మనసు చూరగొనాలంటే.. అంత ఈజీకాదు. ఈ విషయాన్ని టీడీపీ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ చెప్పేమాట. ఎంతో కష్టపడాలి. ఆయన అంచనాలను అందుకునేందుకు ఎప్పటికప్పుడు మెదడుకు పదును పెంచుకోవాలి. ఐటీలో మేలిమిగా ముందుకు సాగాలి. ఆయన
కాకినాడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం–జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడులో కనీసం 18 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం