Actor Prabhas recently shared heartfelt memories about Chennai, revealing the deep emotional bond he continues to have with the city where he was born and raised. The pan-India star said
Actor Prabhas recently shared heartfelt memories about Chennai, revealing the deep emotional bond he continues to have with the city where he was born and raised. The pan-India star said
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో తన గుంపును విడిచిపెట్టి, మంచు పర్వతాల వైపు ఒంటరిగా ప్రయాణిస్తున్న ఈ పెంగ్విన్ వీడియో అనేక ప్లాట్ఫారమ్లలో వైరల్ అయింది.
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో చూడరు. ఆ తర్వాత కూడా వారికి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్, ట్రెడిషనల్ రోల్సే వస్తుంటాయి. కానీ ఇలాంటి ముద్ర వేయించుకోడానికి హీరోయిన్లు ఇష్టపడరు.
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. ముందు సినిమాలు బాలేక ఆడలేదు కానీ.. తన చివరి చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే కొద్దీ అహంకారం పెరిగిపోతుంది. సందర్భం వచ్చినా తమకు బ్రేక్ ఇచ్చిన దర్శకుల గురించి మాట్లాడరు. అలాగే సాయం అవసరమైనపుడు చేయి అందించే వాళ్లు
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్ వచ్చింది కానీ లేదంటే ఈ పాటికి కొంత భాగం పూర్తయ్యేది. వచ్చే నెల నుంచి షూటింగ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం లేదు. వీళ్ళు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించినా జెన్ జీ కిడ్స్ లో అత్యధిక శాతం వాటిని చూసి
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత కల్ట్ తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. కథ స్క్రీన్ ప్లే కూడా సమకూర్చుకుని మాటలు మాత్రం తరుణ్ భాస్కర్ కి
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో ఆ రెస్పాన్స్ కలెక్షన్లుగా మారలేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో నెంబర్లు కనిపించాయి కానీ బిసి సెంటర్స్ లో పోరాడుతున్న వైనం
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో నిందితులు ఎవరు? అసలీ దారుణం ఎలా జరిగింది? అనే విషయాలు ఇప్పటికీ తేలలేదు. విచారణపై విచారణ జరిగినా.. ఇప్పటికీ అయేషా