స్పై సినిమాల మీద ఒక యూనివర్శ్నే క్రియేట్ చేసి.. భారీ విజయాలు అందుకుంది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, టైగర్-3, పఠాన్, వార్, వార్-2.. ఈ యూనివర్శ్లో భాగంగా
స్పై సినిమాల మీద ఒక యూనివర్శ్నే క్రియేట్ చేసి.. భారీ విజయాలు అందుకుంది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, టైగర్-3, పఠాన్, వార్, వార్-2.. ఈ యూనివర్శ్లో భాగంగా
మన శంకరవరప్రసాద గారు బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేసిన చిరంజీవి నెక్స్ట్ బాబీ దర్శకత్వం వహించబోయే మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలు కావాల్సి ఉంది. అయితే నిర్మాణ సంస్థ కెవిఎన్ ఒకపక్క జన
ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆటల పోటీలు మొదలైన కొన్ని రోజుల్లోనే అథ్లెట్ల ప్రాంతంలో సరఫరా చేసిన దాదాపు 10,000 కాండమ్ ప్యాకెట్లు అయిపోయాయి. దీంతో నిర్వాహకులు ఒక్కసారిగా అప్రమత్తమై కొత్త
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక కల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయిన అదుర్స్ వచ్చి పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడప్పుడు దీని కొనసాగింపు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా బ్యాండ్ మేళం ఈవెంట్ లో రచయిత కోన వెంకట్ దీని
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ కు వచ్చిన స్థానాల నేపథ్యంలో ఆ పార్టీకి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కవిత డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. జాగృతిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెద్దపీట వేశారు. వారు చూస్తున్న శాఖలకు అధిక మొత్తంలో సొమ్ములు కేటాయించారు. వాస్తవంగా
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేశారని, కానీ, రెండేళ్లు గడుస్తున్నా ఆ మాట నిలబెట్టుకోలేదని
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ఇప్పుడు వాతావరణం రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురుకాబోతోంది. ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ పోరుపై వర్షం ముప్పు పొంచి
‘హిట్’ ఫ్రాంఛైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను. కంటెంట్లో ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే.. ‘హిట్’ను మించి ‘హిట్-2’, ‘హిట్-2’ను మించి ‘హిట్-3’ వసూళ్లు రాబట్టి శైలేష్ను స్టార్ డైరెక్టర్ చేశాయి. ఐతే మధ్యలో అతను ఈ
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని అమరావతి ఇక, పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఈ రెండు ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. వేరే పద్దుల్లో చూపించకుండా.. నేరుగానే