కన్నడ నుంచి వచ్చే కథానాయికలకు తెలుగు పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంటుంది. అటు అభినయంతో మెప్పిస్తూనే ఇటు గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వాళ్లు పైచేయి సాధిస్తారు. ప్రస్తుతం తెలుగులో టాప్ లీగ్ లో కొనసాగుతున్న రష్మిక మందన్న కెరీర్ ప్రారంభించింది
కన్నడ నుంచి వచ్చే కథానాయికలకు తెలుగు పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంటుంది. అటు అభినయంతో మెప్పిస్తూనే ఇటు గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వాళ్లు పైచేయి సాధిస్తారు. ప్రస్తుతం తెలుగులో టాప్ లీగ్ లో కొనసాగుతున్న రష్మిక మందన్న కెరీర్ ప్రారంభించింది
గత ఏడాది సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాంతో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారుతో అంతకుమించి సంచలనం రేపాడు. భోళాశంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరుకు ఇలాంటి హిట్టు ఇవ్వడంతో అనిల్ పేరు
మన శంకరవరప్రసాద్ గారుతో రీజనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటి కొత్త సినిమా ‘క’ దర్శకులు సుజిత్ అండ్ సందీప్ తో లాకైనట్టు సమాచారం. కిరణ్ అబ్బవరంకి అదిరిపోయే థ్రిల్లర్ హిట్ ఇచ్చిన ఈ దర్శక ద్వయం తర్వాత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు నమోదు విధానంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకున్న కీలక నిర్ణయంతో మాన్యువల్ రిజిస్టర్ సంతకాల పద్ధతికి స్వస్తి పలుకుతూ పూర్తిస్థాయి డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఇకపై సభ్యులు సభలోకి వచ్చి
బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అది స్వపక్షమైనా..విపక్షమైనా.. ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడి కొన్ని సందర్భాల్లో ఆయన చిక్కుల్లో పడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తమ మిత్రపక్షమైన టీడీపీని, కమ్మ సామాజిక వర్గాన్ని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పే ఘటనలు కోకొల్లలు. ఇక, కొందరు పొలిటియన్లయితే తమపై వచ్చిన లైంగిక ఆరోపణలనుంచి తప్పించుకునేందుకు డీప్
కొద్దిసేపటి క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఒక పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా బన్నీ టీమ్ చాలా వేగంగా స్పందించింది. బన్నీని కలవడానికి 42 నిబంధనలు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025-26లో 10.75 శాతం
పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండాలనే ధ్యేయంతో ఆయన నిరంతరం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. చిన్న
ఒకప్పుడు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. ‘పుష్ప’ సినిమాతో ఇండియన్