ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో న్యాచురల్ స్టార్ నాని ఇది ఫేస్ చేశాడు. జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం 2015 మార్చి 21 ఒకేసారి థియేటర్లలో
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో న్యాచురల్ స్టార్ నాని ఇది ఫేస్ చేశాడు. జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం 2015 మార్చి 21 ఒకేసారి థియేటర్లలో
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ మూవీ వెనుక తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. దీనికి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వం వహించారు. గతంలో విశ్వక్
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున మారుతీ పేరే తలుస్తున్నారు అభిమానులు. ఎంతగా అంటే మొన్నటిదాకా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేసేంత. ఎస్కెఎన్
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు కోర్టుకు సమర్పించింది. అయితే.. ఈ నివేదికలో పలు విషయాలను విస్మరించారన్నది కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు దోషులను
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి ఇవ్వబోయే సంగీతం గురించి కేవలం టాలీవుడ్ లవర్సే కాదు వరల్డ్ వైడ్ సినీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు.
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరగగా ఫిబ్రవరి అనుకున్న విడుదల ఏప్రిల్ కు వెళ్లిపోవడంతో ప్రమోషన్లకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేయాలనే దాని మీద
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే చేసింది. బాలీవుడ్లో ‘మున్నా మైకేల్’ సినిమాతో కథానాయికగా పరిచయం అవ్వగానే.. తెలుగులో ‘సవ్యసాచి’ సినిమా చేసే అవకాశం లభించింది. తర్వాత
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు వెళ్లిపోయి అక్కడ అదిరిపోయే సినిమాలు చేసింది. పింక్, నామ్ షబానా, ముల్క్, తప్పడ్, హసీన్ దిల్రుబా లాంటి సినిమాలతో తాప్సి
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందా? అంటే మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఆరోపించారు కాబట్టి ఔననే అనాలా?