ఏపీలో జగన్ పరిపాలనా కాలంలో చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దానిని సరిదిద్దేందుకు తమకు సమయం సరిపోవడం లేదన్నారు. లెక్కకు మించి.. అందిన కాడికి అప్పులు చేశారని.. ఈ సొమ్మును
ఏపీలో జగన్ పరిపాలనా కాలంలో చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దానిని సరిదిద్దేందుకు తమకు సమయం సరిపోవడం లేదన్నారు. లెక్కకు మించి.. అందిన కాడికి అప్పులు చేశారని.. ఈ సొమ్మును
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. 90వ దశకంలోనే ఆయన స్వాతికిరణం లాంటి కల్ట్ మూవీలో నటించి తెలుగు ఆడియన్సుని మైమరిపించారు. తమిళ అనువాదం దళపతితోనూ తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు. ఇక కొత్త
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పొజిషన్లో ఉంది. వందల కోట్ల వసూళ్లు, మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హీరోలు ఉండటంతో తమిళ స్టార్ డైరెక్టర్లందరూ ఇప్పుడు టాలీవుడ్ వైపు క్యూ కడుతున్నారు. కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకోకుండా,
1997లో విడుదలైన బోర్డర్ ప్రభంజనాన్ని అప్పట్లో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. పాకిస్థాన్ తో యుద్ధ నేపధ్యాన్ని దర్శకడు జెపి దత్తా ఆవిష్కరించిన తీరు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ మూవీ
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న విషయం ఈ రోజు విచారణ
సంక్రాతి సినిమాల సందడి ఒకవైపు కొనసాగుతుండగానే ఇంకోవైపు భవిష్యత్తులో విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్, వాటి రిలీజ్ డేట్ల గురించి వాడివేడి చర్చ జరుగుతోంది. మార్చి 27 పెద్ది వస్తుందని టీమ్ వివిధ రూపాల్లో క్లారిటీ ఇస్తున్నప్పటికీ వాయిదాకు సంబంధించిన
రాజాసాబ్ సినిమా మీద ప్రభాస్ అభిమానులు పెట్టుకున్న ఆశలు, అంచనాలు నిలబడలేదు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. సినిమాకు ముందు రోజు ప్రిమియర్స్
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ స్పీడే వేరు. స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలి, ఏడాదికి ఒక్క చిత్రమైనా రిలీజయ్యేలా చూసుకోవాలి అనే సూత్రాన్ని ఆయన వంద శాతం పాటిస్తుంటారు. ఒక సినిమా రిలీజయ్యేలోపు ఇంకో చిత్రాన్ని మొదలుపెట్టడానికి అన్నీ
మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అతి సామాన్యమైన పాత్రలు చేస్తుంటారు. మమ్ముట్టినే తీసుకుంటే ‘కలంకవల్’ అనే కొత్త సినిమాలో ఏకంగా సైకో కిల్లర్గా విలన్ పాత్ర చేసి షాకిచ్చారు. లాల్