భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. కానీ ఆ అందరిలో భారత క్రికెట్ను అత్యంత గొప్ప మలుపు తిప్పిన సారథి ఎవరు అంటే మాత్రం సౌరభ్ గంగూలీ పేరే చెప్పాలి. విజయాల శాతం పరంగా చూసినా.. అత్యధిక ఐసీసీ
భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. కానీ ఆ అందరిలో భారత క్రికెట్ను అత్యంత గొప్ప మలుపు తిప్పిన సారథి ఎవరు అంటే మాత్రం సౌరభ్ గంగూలీ పేరే చెప్పాలి. విజయాల శాతం పరంగా చూసినా.. అత్యధిక ఐసీసీ
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు సెటర్లు పేల్చారు. “జగన్ ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి ఇచ్చాడు. నేను కూడా అనుకుంటా.. అప్పుడప్పుడు.. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలని.“ అని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో 80 వేల టన్నుల చెత్తను కనీసం ఎత్తకుండానే వెళ్లిపోయారని
ఒక టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా చేయడం వల్ల ఎంత గొప్ప ప్రయోజనం ఉంటుందో ప్రియాంకా చోప్రాకు అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్ కోసం తను నటించిన ది బ్లఫ్ ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా
తెలంగాణలో త్వరలోనే జరగనున్న మునిసపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ కవిత నిర్ణయించారు. త్వరలోనే ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్,
ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ మీద పెట్టడం ప్రభాస్ కు ఎంత మేలు చేస్తోందో అంతే మోతాదులో చేటు కూడా కలిగిస్తోంది. ప్యాన్ ఇండియా బడ్జెట్ లు కావడం వల్ల నిర్మాతలు వీటిని బ్యాలన్స్ చేసుకోవడం కష్టంగా మారింది. రాజా సాబ్
స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్. కొన్నేళ్ల నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో, తమిళంలో టాప్ స్టార్ల సినిమాలను రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం
కర్ణాటకలోని బళ్లారిలో మైనింగ్ వ్యాపారవేత్త, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1న ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య
వరస డిజాస్టర్లతో నితిన్ బాగా డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణంగా బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే, పెద్ద బడ్జెట్ తో ఎల్లమ్మని ప్లాన్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడా ప్రాజెక్టుకి దేవిశ్రీ ప్రసాద్
ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ ఈ పుష్కరాలు నిర్వహించినా, ప్రధాన ప్రాంతం మాత్రం (అంటే సముద్రంలో కలిసే అంతిమ ప్రాంతం) రాజమండ్రి సమీపంలోనే ఉంది. ఈ
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం.. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని.. జంతువుల కొవ్వు సహా ఇతర కల్తీ పదార్థాలను వినియోగించి.. లడ్డూలను తయారు చేసి.. ఆలయ పవిత్రతను భగ్నం చేశారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్