2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 175కు175 స్థానాలు ఎందుకు గెలవలేమంటూ జగన్ అతి విశ్వాసంతో ఇచ్చిన స్టేట్మెంట్ డిజాస్టర్ అయింది. 2024
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 175కు175 స్థానాలు ఎందుకు గెలవలేమంటూ జగన్ అతి విశ్వాసంతో ఇచ్చిన స్టేట్మెంట్ డిజాస్టర్ అయింది. 2024
రాజకీయాల్లో కొందరు నాయకులకు చిత్రమైన లక్షణం ఉంటుంది. వారు వీకైన ప్రతిసారీ.. సెంటిమెంటును.. ప్రత్యర్థులను నమ్ముకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారిలో ముందున్నారు.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. గతంలోను.. ప్రస్తుతం కూడా ఆయన తన బలం తగ్గుతోందని, ప్రజల్లో తన
ప్రపంచ ప్రఖ్యాత కాఫీ సంస్థ స్టార్బక్స్ తమ కొత్త చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTO గా భారత సంతతికి చెందిన ఆనంద్ వరదరాజన్ను నియమించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెజాన్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ఇప్పుడు స్టార్బక్స్ సాంకేతిక
ఈ నెల మొదటి వారంలో ‘దురంధర్’ సినిమా రిలీజవుతుంటే.. దాని చుట్టూ చాలా వరకు నెగెటివిటీనే కనిపించింది. ఫ్లాపుల్లో ఉన్న రణ్వీర్ సింగ్ను చూడ్డానికి జనం వస్తారా.. ఏ ధైర్యంతో దీనిపై 350 కోట్ల బడ్జెట్ పెట్టారు.. మూడున్నర గంటలకు పైగా
కోనసీమ కొబ్బరి చెట్ల గురించి తెలంగాణ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారని, కోనసీమకు దిష్టి తగిలిందని, కోనసీమ ప్రాంతం వల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందేమో అని తనకు అనిపిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ
క్రిస్మస్ కు విడుదల కాబోతున్న సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటోంది. స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా కంటెంట్ల మధ్య యుద్ధంగా దీని గురించి బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆది సాయికుమార్ శంభాల విడుదలకు ముందే ఓటిటి డీల్
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీలకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఇప్పటికే గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్చరించగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా తన H-1B ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వెళ్తే
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటించగానే అందరికీ వచ్చిన పెద్ద డౌట్ ఇదే.. శుభ్మన్ గిల్ని ఫామ్ లేదని పక్కన పెట్టినప్పుడు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు ఉంచారు? నిజానికి చెప్పాలంటే గిల్ కంటే సూర్య రికార్డులే మరీ దారుణంగా ఉన్నాయి.
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. మళ్లీ విజృంభించేందుకు సిద్ధమయ్యానని ప్రకటించారు. ఇక, ప్రజల్లోనే ఉంటానని.. రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చానని చెప్పారు.