మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలు బహిర్గతం అయ్యాయి. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని పరిశీలించారు. మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధం ఉన్నట్లు చెబుతున్న 76.74 ఎకరాల అటవీ భూమి అక్రమ
మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలు బహిర్గతం అయ్యాయి. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని పరిశీలించారు. మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధం ఉన్నట్లు చెబుతున్న 76.74 ఎకరాల అటవీ భూమి అక్రమ
విజయ్ దేవరకొండకు తెర మీద ముద్దులు కొత్తేమీ కాదు. రష్మిక మందన్నా కూడా కొన్ని చిత్రాల్లో లిప్ లాక్స్ చేసింది. వీళ్లిద్దరి మధ్య కూడా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ముద్దులు చూడొచ్చు. కానీ వాటిని మించి ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి సందేహాలు అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా గురువారం ఉదయం ఆయన విశాఖలో యూరప్ దేశాలకు చెందిన పెట్టుబడి దారులతో ఓ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతు.. అనేక
ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ కోసం మహేష్ బాబు, రాజమౌళి అభిమానులే కాదు మూవీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఎలాంటి కంటెంట్ వదలకుండా జాగ్రత్త
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరుజిల్లా పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. గతంలోనూపలు కేసులు నమోదైనా.. వాటిలో అరెస్టు చేసే అవకాశం తక్కువగా ఉండడంతో పోలీసులు కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఈ నేపథ్యంలో
పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి సినిమాగా విజయ్ చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవలే మొదటి ఆడియో సింగల్ రిలీజైన సంగతి తెలిసిందే. విజువల్స్ చూశాక ఇది భగవంత్ కేసరి రీమేకనే అభిప్రాయం మరింత బలపడింది.
రేపు ఉదయం భారీ ప్రకటన అంటూ నిన్న ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన లోకేష్.. దానిని రివీల్ చేశారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ పేరును ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు