ప్రముఖ ఎన్నారై నాయకుడు, టీడీపీ ఎన్నారై విభాగాల సమన్వయ కర్తగా ఉన్న కోమటి జయరాంకు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీకే పరిమితం అయిన జయరాంకు.. తొలిసారి.. చంద్రబాబు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర