ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని.. ఆ స్ట్రీక్ నుంచి బయటికి వచ్చి ‘ఇష్క్’తో హిట్టు కొట్టాడు నితిన్. ఆ తర్వాత కొన్నేళ్లు తన కెరీర్ బాగానే సాగింది. కానీ 2020లో భీష్మతో సక్సెస్ అందుకున్నాక కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని.. ఆ స్ట్రీక్ నుంచి బయటికి వచ్చి ‘ఇష్క్’తో హిట్టు కొట్టాడు నితిన్. ఆ తర్వాత కొన్నేళ్లు తన కెరీర్ బాగానే సాగింది. కానీ 2020లో భీష్మతో సక్సెస్ అందుకున్నాక కథ మళ్లీ మొదటికి వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రం ఓజీ అంటే అతిశయోక్తి కాదు. ఆ హైప్కు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిందా చిత్రం. పవన్ కెరీర్లో 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఎదిగినా కాస్తయినా గర్వం తలకెక్కని నటుడు ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని వంటబట్టించుకుని అందరితోనూ ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు రెబల్ స్టార్. ప్రభాస్ ఎంత సింపుల్గా ఉంటాడు.. తోటి ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎలా గౌరవిస్తాడు అన్నది
తమిళనాడులో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను విచారించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది. ఈ లేఖకు 232 పేజీల నివేదికను కూడా జత చేసింది. సీఎంతో
రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల వెనుక చాలా నిగూఢమైన అర్ధం ఉంటుంది. అందునా.. అధికారంలో ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణయాలకు మరింత అర్ధం-పరమార్థం రెండూ ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కూడా.. ఈ తరహాలోదేనన్న
ఈ మధ్య కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం కుల గొడవల సినిమాలు. ముఖ్యంగా ధృవ్ విక్రమ్ బైసన్ రిలీజయ్యాక ఈ చర్చ మరింత విస్తృతమయ్యింది. మారి సెల్వరాజ్, పా రంజిత్ లాంటి దర్శకులు
పేరుకు ఢిల్లీ భామే కానీ.. రాశి ఖన్నాను తెలుగమ్మాయిలాగే చూస్తారు మన ప్రేక్షకులు. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గాయి కానీ.. ఆమె కెరీర్లో ఎక్కువ చిత్రాలు చేసింది తెలుగులోనే. ఇటీవలే ‘తెలుసు కదా’ చిత్రంలో మంచి పెర్ఫామెన్స్తో ఆకట్టుకుంది రాశి. ఈ
ఈ మధ్య బడ్జెట్ తో సంబంధం లేకుండా అవకాశం ఉంటే చాలు టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని నిర్మాతలు బాగా వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల లాభం కన్నా నష్టాలు పొందిన వాళ్లే ఎక్కువ. ధరలు అధికంగా ఉన్న కారణంగా యావరేజ్ లు ఫ్లాప్
కన్నడ భామ రష్మిక మందన్నా కెరీర్లో అతి పెద్ద మలుపు పుష్ప సినిమానే. ఆ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ఆమె దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సంపాదించింది. ఆ మాటకొస్తే విదేశాల్లో సైతం రష్మిక మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ‘పుష్ప-2’తో ఆమె
ఆరు గంటలకు దగ్గరగా ఉన్న ఫుటేజీని మూడు గంటల నలభై మూడు నిమిషాలకు కుదించడమంటే ఎడిటర్ కది చాలా పెద్ద సవాల్. ఇది చాలా సినిమాలకు జరిగే అనుభవమే అయినా పార్ట్ 1, 2 రెండు భాగాలు బ్లాక్ బస్టరైన ఒక