జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అవే నా ప్రపంచం.. నేను వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడతా. అందుకే.. ఆ రూమ్ నుంచి వాటితో నింపేసుకుంటా“ అని వ్యాఖ్యానించారు. దీంతో సభికులు తొలుత
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అవే నా ప్రపంచం.. నేను వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడతా. అందుకే.. ఆ రూమ్ నుంచి వాటితో నింపేసుకుంటా“ అని వ్యాఖ్యానించారు. దీంతో సభికులు తొలుత
ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ లో చిన్న టీజర్, పాత్రల పోస్టర్లు తప్ప అసలు పెద్దిలో ఏముందో స్పష్టంగా చెప్పే విషయాలు బయటికి రాలేదు. అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్న దర్శకుడు బుచ్చిబాబు, వచ్చే ఏడాది మార్చి 27 విడుదల
కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్, ఓజిలు చూసేసి కొత్త సినిమాల కోసం అర్రులు చాచిన మూవీ లవర్స్ కి నిన్న శుక్రవారం ఏ మాత్రం కిక్ ఇవ్వలేకపోయింది. అంతంత మాత్రం అంచనాలతో వచ్చిన శశివదనే, అరి, కానిస్టేబుల్ వగైరాలు నీరసమైన
గత ఏడాది ‘క’తో బ్లాక్ బస్టర్ కొట్టినట్టు ఈ ఏడాది దీపావళికి మరో విజయం అందుకోవాలని చూస్తున్న కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ తో వస్తున్నాడు. ఇప్పటికే రెండు టీజర్లు యూత్ లో సరిపడా అంచనాలు నింపేయగా తాజాగా ట్రైలర్ తో
ఇస్మాయిల్ దర్బార్. బాలీవుడ్ కు చెందినవాడే అయినా ఈయన పేరు తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరు. తెలుగులో మంచు విష్ణు మొదటి మూవీకి సంగీతం అందించింది ఈయనే. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇస్మాయిల్ దర్బార్
యల్లమ్మ.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి వార్తల్లో ఉన్న సినిమా. ‘బలగం’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన కమెడియన్ వేణు.. తన రెండో సినిమాగా ‘యల్లమ్మ’ తీయాలనుకున్నాడు. ముందు నేచురల్ స్టార్ నానిని ఈ సినిమాకు హీరోగా అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు సైతం ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. కానీ
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్న మంత్రి సురేఖ భర్త కొండా మురళి.. మరోసారి తెరమీదికి వచ్చారు. గతంలో ఇదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరిపై విమర్శలు, ప్రతి విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మురళి.. అధిష్టానం ముందు
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఘట్టం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. మరో రెండురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ(ఈ నెల 13) ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను
అక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు నాగ్. తన పుట్టిన రోజైన ఆగస్టు 29న నాగ్ తన వందో చిత్రాన్ని అనౌన్స్ చేస్తాడని.. ముహూర్త వేడుకను ఘనంగా చేస్తాడని ఫ్యాన్స్
మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు డెబ్యూ మూవీ సూపర్ డిజాస్టర్ అయినా అందం, చందం వల్ల అవకాశాలు బాగానే వస్తున్నాయి. కాకపోతే సక్సెస్ అందని ద్రాక్ష పండులా ఊరిస్తూ దక్కకుండా పోతోంది. విజయ్ దేవరకొండతో