Young Telugu hero Kiran Abbavaram has shared a heartfelt message following the massive success of his latest film K-Ramp. The actor expressed deep gratitude to his fans, audience, media, and
Young Telugu hero Kiran Abbavaram has shared a heartfelt message following the massive success of his latest film K-Ramp. The actor expressed deep gratitude to his fans, audience, media, and
“Mass Jathara,” the 75th film of Mass Maharaja Ravi Teja, is all set to hit theatres on October 31st, with special evening previews planned. Produced by Suryadevara Naga Vamsi and
The upcoming Telugu film Raju Weds Rambai is creating strong buzz ahead of its grand theatrical release on November 21. The movie, starring Akhil and Tejaswini Rao in lead roles,
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఎదిగినా కాస్తయినా గర్వం తలకెక్కని నటుడు ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని వంటబట్టించుకుని అందరితోనూ ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు రెబల్ స్టార్. ప్రభాస్ ఎంత సింపుల్గా ఉంటాడు.. తోటి ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎలా గౌరవిస్తాడు అన్నది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రం ఓజీ అంటే అతిశయోక్తి కాదు. ఆ హైప్కు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిందా చిత్రం. పవన్ కెరీర్లో 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్
ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని.. ఆ స్ట్రీక్ నుంచి బయటికి వచ్చి ‘ఇష్క్’తో హిట్టు కొట్టాడు నితిన్. ఆ తర్వాత కొన్నేళ్లు తన కెరీర్ బాగానే సాగింది. కానీ 2020లో భీష్మతో సక్సెస్ అందుకున్నాక కథ మళ్లీ మొదటికి వచ్చింది.
రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల వెనుక చాలా నిగూఢమైన అర్ధం ఉంటుంది. అందునా.. అధికారంలో ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణయాలకు మరింత అర్ధం-పరమార్థం రెండూ ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కూడా.. ఈ తరహాలోదేనన్న
తమిళనాడులో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను విచారించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది. ఈ లేఖకు 232 పేజీల నివేదికను కూడా జత చేసింది. సీఎంతో
ఈ మధ్య బడ్జెట్ తో సంబంధం లేకుండా అవకాశం ఉంటే చాలు టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని నిర్మాతలు బాగా వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల లాభం కన్నా నష్టాలు పొందిన వాళ్లే ఎక్కువ. ధరలు అధికంగా ఉన్న కారణంగా యావరేజ్ లు ఫ్లాప్
పేరుకు ఢిల్లీ భామే కానీ.. రాశి ఖన్నాను తెలుగమ్మాయిలాగే చూస్తారు మన ప్రేక్షకులు. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గాయి కానీ.. ఆమె కెరీర్లో ఎక్కువ చిత్రాలు చేసింది తెలుగులోనే. ఇటీవలే ‘తెలుసు కదా’ చిత్రంలో మంచి పెర్ఫామెన్స్తో ఆకట్టుకుంది రాశి. ఈ