ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో మల్టీస్టారర్లు పెరుగుతాయనుకుంటే దానికి భిన్నంగా అంత స్పీడ్ అయితే కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను రాజమౌళి అంతటి దిగ్గజం కాకుండా వేరొకరు అయితే బ్యాలన్స్ చేయలేరని భావించేమో ఎవరూ పెద్దగా రిస్క్ చేయలేదు. వాల్తేరు
ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో మల్టీస్టారర్లు పెరుగుతాయనుకుంటే దానికి భిన్నంగా అంత స్పీడ్ అయితే కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను రాజమౌళి అంతటి దిగ్గజం కాకుండా వేరొకరు అయితే బ్యాలన్స్ చేయలేరని భావించేమో ఎవరూ పెద్దగా రిస్క్ చేయలేదు. వాల్తేరు
స్టార్ హీరోల వారసులు ఆ లెగసిని మోయడం అంత సులభంగా ఉండదు. లేనిపోని ఒత్తిడి తీసుకుంటే ఫలితాలు తేడా కొట్టడమే కాదు ఏకంగా కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. అక్కినేని మూడో తరం నుంచి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇండస్ట్రీలో ఎంటరై
ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కు విడుదల కావాల్సిన అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ కొత్త డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ లాంఛనం అయిపోయింది. 2026 మార్చ్ 19
సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. కంటెంట్ పరంగా ఇప్పటిదాకా అందరి కంటే ఎక్కువ ఇచ్చింది రాజా సాబే అయినా ఒక విషయంలో వెనుకబడటం ఫ్యాన్స్ లో ఆందోళన రేపుతోంది. అదే ఇప్పటిదాకా ఆడియో సింగల్ రిలీజ్ చేయకపోవడం.
కొందరు హీరోలకు అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా ఉంటుంది రిలీజుల వ్యవహారం. అల్లరి నరేష్ గత ఏడాది ఏకంగా మూడు సినిమాల్లో కనిపించాడు. నా సామిరంగా విజయం నాగార్జున ఖాతాలోకి వెళ్లిపోగా ఆ ఒక్కటి అడక్కు, బచ్చల మల్లి తీవ్రంగా నిరాశ
ముందే వస్తుందని తెలిసి, తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేసినా సరే మొంథా తుఫాను ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వడం లేదు. విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలు భయంతో వణికిపోతున్నాయి. ఈ రెండు మూడు రోజులు దీని ఉదృతి
మూడు రాష్ట్రాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న తుఫాను.. మొంథా!. ఏపీ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని ప్రభుత్వం అలెర్ట్ అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే ప్రభుత్వాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఇక, సోమవారం.. ఉదయం నుంచి మరింతగా అలెర్ట్ అయ్యాయి. తీర ప్రాంత
టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, అదే పార్టీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులే. పైగా ఉన్నత విద్యను అభ్యసించిన వారే. ప్రస్తుతం వారు నియోజకవర్గాలపై మంచి పట్టుపెంచుకున్నారు. వైసీపీకి కౌంటర్ ఇస్తూ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలోనూ నిరంతరం
Mass Jathara, headlined by Mass Maharaja Ravi Teja, is set to open with paid premieres on October 31st. Directed by popular writer Bhanu Bhogavarapu, the film is a commercial entertainer