విరాట్ కోహ్లి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి మేటి బ్యాటర్గా పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఒక దశలో తన పరుగుల ప్రవాహం సచిన్ను కూడా మించిపోయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ఎలాంటి
విరాట్ కోహ్లి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి మేటి బ్యాటర్గా పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఒక దశలో తన పరుగుల ప్రవాహం సచిన్ను కూడా మించిపోయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ఎలాంటి
తల్లి శ్రీదేవి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏడేళ్ల కిందట ‘దఢక్’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది జాన్వి కపూర్. తొలి సినిమా ఆమెకు మంచి విజయాన్నే అందించింది. కానీ తర్వాత బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఆమె కోరుకున్న విజయం దక్కట్లేదు.
ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులే కాదు.. న్యూట్రల్ సినీ అభిమానులు కూడా అతడి మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ఇదంతా గుండె లోతుల్లోంచి వచ్చిందే. ఇందులో పెయిడ్
ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ప్రాంతంలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తునిలోని ఒక తోటలో ఒక మైనర్ స్కూల్ బాలిక మీద అత్యాచారం చేయబోతుండగా.. నారాయణరావు అనే వృద్ధుడిని ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని
ఎక్కడైనా రాజకీయాల్లో ఉన్న నాయకులకు కుటుంబం నుంచి భరోసా ఉంటుంది. సహకారం ఉంటుంది. అదేవిధంగా మద్దతు కూడా లభిస్తుంది. కానీ, ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో కుటుంబాల్లో రాజకీయ చిచ్చు రాజుకుంటోంది. తాజాగా కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యకు
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా మాస్ జాతర వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ ఆ సమయానికి సినిమాను రెడీ చేయలేక వాయిదా వేశారు. జులైలో ఒక డేట్ అనుకుని, అప్పుడు కూడా కుదరక వెనుకంజ వేశారు. చివరికి ఆగస్టు 27న
ఫాస్ట్-మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలో బాంబినో బ్రాండ్ పేరు అందరికీ తెలిసిందే. ఈ సంస్థ స్థాపకుడు మాధం కిషన్ రావు 2021లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా
కన్నడ సినిమాలో ఆల్ టైం గ్రేట్ రాజ్ కుమార్ తనయుడిగా అరంగేట్రం చేసి.. అక్కడి టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగిన శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ఆయన గతంలో రామ్ గోపాల్ వర్మతో కిల్లింగ్ వీరప్పన్ సినిమా చేశారు. ఆపై
ఏపీలోని కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు తరచుగా ప్రజల మధ్యకు కూడా వస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నెలనెలా.. 1వ తేదీన ప్రజల మధ్యకురావడంతోపాటు.. వారి సమస్యలపై ఆయన దృష్టి పెడుతున్నారు. ఈ
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేతికి మైక్ అందితే చాలు.. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంటాడు. ఆయన ఎవరిఐనా పొగిడినా, తెగిడినా అది టాప్ గేర్లోనే ఉంటుంది. గత నెల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్కు వచ్చి ఆ టీం