మాములుగా దీపావళికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేసేవి. కానీ ఈసారి దానికి భిన్నంగా అందరూ కొత్త వాళ్ళు దర్శకత్వం వహించిన నాలుగు యూత్ మూవీస్ బరిలో ఉండటం ఒక రకమైన విచిత్రమైన వాతావరణం ఏర్పరిచింది. దేనికీ భీభత్సమైన బజ్ లేదు.
మాములుగా దీపావళికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేసేవి. కానీ ఈసారి దానికి భిన్నంగా అందరూ కొత్త వాళ్ళు దర్శకత్వం వహించిన నాలుగు యూత్ మూవీస్ బరిలో ఉండటం ఒక రకమైన విచిత్రమైన వాతావరణం ఏర్పరిచింది. దేనికీ భీభత్సమైన బజ్ లేదు.
రిషబ్ శెట్టి.. మూడేళ్ల ముందు వరకు కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో కమ్ డైరెక్టర్. తన గురించి కర్ణాటక అవతల పెద్దగా తెలియదు. కానీ ‘కాంతార’తో అంతా మారిపోయింది. కన్నడలో రిలీజైన రెండు వారాల తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం,
తన పాటలను అనుమతి లేకుండా ఏదైనా సినిమాలో వాడితే లెజెండరీ డైరెక్టర్ ఇళయరాజా అస్సలు ఊరుకోవడం లేదు. నోటీసులు ఇస్తున్నారు. కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. గత కొన్నేళ్లలో చాలా సినిమాల మేకర్స్కు ఇలాగే నోటీసులు వెళ్లాయి. చివరగా ఆయన తమిళ
అక్టోబర్ 31 ఎంతో దూరంలో లేదు. మాస్ జాతర విడుదలయ్యేది ఆ రోజే. అయితే దీని కన్నా ఎక్కువగా బాహుబలి రీ రిలీజ్ సౌండ్ చేయడం రవితేజ అభిమానులకు రుచించడం లేదు. ఎందుకంటే వరస ఫ్లాపుల తర్వాత తమ హీరోకి ఊరట
ఎల్లుండి విడుదల కాబోతున్న డ్యూడ్ మీద మైత్రి మూవీ మేకర్స్ గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ లో లెక్కలతో సహా వివరించి తామెంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో చెప్పడం చూస్తే ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సెంటిమెంటుకు మరింత పదును పెంచుతూ.. తమిళనాడు ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. రాష్ట్రంలో
బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్త శుద్ధి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల ముసుగులో రాజకీయం చేస్తున్నారని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజా గా బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు
నిర్మాత బన్నీ వాస్ మరోసారి ట్రోలింగ్ బ్యాచుల మీద గళమెత్తారు. ఈ సమస్య తన ఒక్కడిదే కాదని, ఎందరో నిర్మాతలు వీటి బారిన పడి నష్టపోతున్నారని కూలంకుషంగా వివరించారు. కొందరు బృందంగా మారి నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఆన్ లైన్
బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆయన తన కోపం అంతా బీజేపీపై కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనేనని చెప్పడం తెలిసిందే. ఆది నుంచి కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రజల మధ్యకు వస్తేందుకు రెడీ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాజా జాగృతి జనం బాట