హైదరాబాద్ : చారిత్రక బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్దమైంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర ప్రజలకు ఇక నుంచి రానుందని ప్రకటించారు. చెరువు సుందరంగా తయారవ్వడం పట్ల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆనందం
హైదరాబాద్ : చారిత్రక బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్దమైంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర ప్రజలకు ఇక నుంచి రానుందని ప్రకటించారు. చెరువు సుందరంగా తయారవ్వడం పట్ల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆనందం
అమరావతి : సృష్టికి మూలం మహిళలేనని, కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలు అని కొనియాడారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం అమరావతి పరేడ్ గ్రౌండ్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడికి వచ్చిన మహిళలను
అమరావతి : ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేసే అబద్దాలను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఆదివారం మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
అమరావతి : మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనేది ఆర్యోక్తి అని, ఎక్కడైతే
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన
హైదరాబాద్ : సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, కేసుల నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బాధ్యతగానూ భావించాలని సూచించారు. ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురి
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని అన్నారు. ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి,
హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నెలాఖరు లోగా లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా
The ICC T20 World Cup Final match between India and New Zealand is happening today at Narendra Modi Stadium in Gujarat. The highly anticipated cricket match is also premiering in
On March 5, 2026, local time, a couple of days after her actual birthday, Camila Cabello took to her Instagram account to share a bunch of photos from her childhood