వైసీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు!వైసీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు!

వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు ఆగడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై చంద్రబాబు సర్కార్‌ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇబ్రహీంపట్నంలో

బాణసంచా పేలుడు…జ‌గ‌న్ దిగ్భ్రాంతిబాణసంచా పేలుడు…జ‌గ‌న్ దిగ్భ్రాంతి

ఏపీలో బాణసంచా పేలుడు విషాదాన్ని నింపింది. కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి