కూటమి ప్రభుత్వంపై అనతికాలంలోనే తిరుగుబాటు మొదలైంది. తాజాగా హిందూపురంలో రైతులు తిరగబడ్డారు. ఎకరాకు ప్రభుత్వం ఎంత ధర ఇస్తుందో నిర్ణయించక ముందే శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మండలంలో భూ సేకరణకి రెవెన్యూ అధికారులు సమయాత్తం అవ్వడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం