The team behind Ram Charan’s upcoming pan-India film Peddi has officially responded to the rumours circulating on social media regarding the film’s production status. The makers clarified that the project
The team behind Ram Charan’s upcoming pan-India film Peddi has officially responded to the rumours circulating on social media regarding the film’s production status. The makers clarified that the project
Mega Power Star Ram Charan has once again set social media on fire with the release of the introduction song “Rai Rai Raa Raa” from his upcoming pan-India film Peddi.
పరిమళ్ నత్వానీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన పేరు అందరికీ తెలుసు. ప్రముఖ వ్యాపార వేత్త, జియో అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత ప్రియ మిత్రుడు. ఆటోమేటిక్గా ప్రధాని
టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. అజేయంగా సెమీస్కు వచ్చిన ఆ జట్టు.. కీలక పోరులో న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టోర్నీలో మొన్నటివరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రొటీస్ జట్టు,
హే భగవాన్ కంటెంట్ చూసి హే బలవంత్ గా మార్చమన్నారు. కపుల్ ఫ్రెండ్లి టైటిల్ లో వేరే అర్థం ఉందని ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఛాయ్ వాలా అంటే ఏదో సమస్యని నవాబ్ కేఫ్ గా మార్పించారు. శ్రీ చిదంబరంకి గారు
చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్తరాంధ్రలోని ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈయన గురించిన టాపిక్ పెద్దగానే సాగుతోంది. యువతను తనవైపు తిప్పుకోవడంలో బాగానే పనిచేస్తున్నారని అంటున్నారు.
ఒకప్పుడు హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నటుడు శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సంవత్సరాలయ్యింది. చిరంజీవి ఇంద్ర, వెంకటేష్ తులసి నుంచే తన ప్రస్థానం మార్చుకున్నాడు. అలాని రెగ్యులర్ గా తెరమీద కనిపించలేదు కానీ కొంచెం గ్యాప్
అంతా సవ్యంగా ఉంది, మార్చి 19 నుంచి థియేటర్లలో నాన్ స్టాప్ ఇరవై నాలుగు గంటలు షోలు వేసుకుంటూ పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని ఎదురు చూస్తున్న బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల నరాలు చిట్లిపోతున్నాయి. టాక్సిక్ వాయిదా పడిన ఆనందం ఇంకా పూర్తిగా
గ్రామీణ భారతంపై జనసేన సైలెంట్ వేవ్తో దూసుకుపోతోందా? ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితం అయిన జనసేన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పల్లె పండుగ-2.0ను మరింత
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్టేడియంలోని హోరును ఆపి,