ఖమ్మం జిల్లా : ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం పాలేరు నియోజక వర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, రాకాసి తండా, బంధంపల్లిలో