కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన తండ్రి విశ్వనాథన్ శాంసన్.
కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన తండ్రి విశ్వనాథన్ శాంసన్.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్ను తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించారు. వివిధ అంశాల్లో
అమరావతి : మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అని, ఆయనకు విజన్ లేదు రాష్ట్రం గురించి ఆలోచన లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసి
న్యూఢిల్లీ : దేశమంతటా నిత్యం వినియోగించే గ్యాస్ కు సంబంధించి ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఉన్నట్టుండి గుడ్ న్యూస్ చెప్పింది మోదీ సర్కార్. వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది. గ్యాస్
తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మార్చి 24వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా
తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను టిటిడి కేటాయించింది. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో
హైదరాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించ వద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్ : ఓ వైపు రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, మరో వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వెలుగుమట్ల బాధితుల కోసం చేపట్టిన నిరాహారదీక్షను ఆమె విరమించారు.
Dhurandhar 2: The Revenge continues to record impressive pre-sales for the paid previews. As of March 12 (10 PM), the film sold around 238K tickets in the top two national