Use e-Disha, e-District, and Antyodaya SARAL for service requests and tracking, then complete online property registration in Haryana through the Deed Registration portal with deed filing and appointment steps. Haryana
Use e-Disha, e-District, and Antyodaya SARAL for service requests and tracking, then complete online property registration in Haryana through the Deed Registration portal with deed filing and appointment steps. Haryana
Κατάλογος Περιεχομένου Η Πλατφόρμα μας και η Τεχνολογική Ανωτερότητα Συλλογή Τίτλων και Προμηθευτές Προγράμματα Ανταμοιβής και Προσφορές Ασφάλεια και Εγκυρότητα Μέθοδοι Πληρωμών Η Πλατφόρμα μας και η Ψηφιακή Ανωτερότητα Το
హైదరాబాద్: నగరంలోని హిమయత్నగర్ తిరుమల ఎస్టేట్లో ప్రముఖ హెల్త్, వెల్నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సౌతిండియన్ గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా
విజయనగరం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయనరం జిల్లా చీపురుపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలని
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ సహజ వ్యవసాయం (APCNF) ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం 8,168 గ్రామాల్లో 13.10 లక్షల ఎకరాల్లో సహజ వ్యవసాయం సాగుతోందన్నారు. రైతులకు అవసరమైన ఇన్పుట్లు అందించేందుకు
అమరావతి : వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వ్యక్తిగతంగా అందించామని
అమరావతి : రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.6,000ను
అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. ఖరీఫ్ 2025 కొరకు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను రాష్ట్రంలో 8.70 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు
Scream 7, the latest installment in the slasher horror franchise, was released in theaters this weekend. After early estimates suggested that the film earned around USD 8 million in paid
More about Toxic Toxic: A Fairytale for Grown-Ups is a period action thriller co-written and directed by Geetu Mohandas. Apart from Yash, the film features Kiara Advani, Nayanthara, Huma Qureshi,